అమరావతి : ఏపీలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగినకేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు హౌసింగ్ పై ఆమోద ముద్ర వేసింది. పదవీ విరమణ వయస్సు 62 ఏండ్ల పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే కరోనా కట్టడిపైనా చర్చించారు.
ఉద్యోగులతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈబీసీ నేస్తం అమలుకు ఆమోద మూద్ర వేసి.. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద మహిళలకు రూ.45 వేల ఆర్థికసాయంఇవ్వాలని నిర్ణయించారు. వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజ్ ప్రతిపాదనను ఆమోదించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 03:51PM