హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 59,037కి పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 17,617 వద్ద స్థిరపడింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నష్టాలు వచ్చియని తెలుస్తోంది. అలాగే
ఫెడ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం కూడా సూచీలను ప్రభావితం చేసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
హిందుస్థాన్ యూనిలీవర్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగించాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 04:21PM