అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నుంచి 11 లారీల ద్వారా అక్రమార్కులు తెలంగాణకు ఇసుకను తరలిస్తుండగా.. షేర్ మహమ్మద్ పేట చెక్ పోస్ట్ వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm