హైదరాబాద్: గాంధీభవన్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గీతారెడ్డి, షబ్బీర్అలీ, పొన్నాల, అంజన్కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm