పూణె : మహిళల టి20 చాలెంజ్ టోర్నమెంట్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో సూపర్ నోవాస్ జట్టుతో ఘోర ఓటమి చవి చూసి ట్రయల్ బ్లేజర్స్ జట్టు నేడు వెలాసిటీ జట్టుతో చావో రేవో తేల్చుకోనుంది. భారీ తేడాతో నెగ్గితేనే ఫైనల్ కు చేరుకుంటుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm