హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారుు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చుపెట్టాలని బండి సంజయ్ చూస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఉండడం ఇష్టం లేకపోతే యూపీకి వెళ్లి ఉండాలన్నారు. జూన్లో తెలంగాణ అమరవీరుల సంతాప సభలు ఏర్పాటు చేస్తానని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm