హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం కేతపల్లిలోని రామాలయంలో రథాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో విద్యుద్ఘాతం జరిగి ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm