Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే : పరుచూరి గోపాలకృష్ణ | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే : పరుచూరి గోపాలకృష్ణ

May 28,2022 02:47PM

హైదరాబాద్ : తాను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్ దే అవుతుందని దర్శకుడు, రచయిత, సినీ నటుడు, పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామరావు 99వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. అలాగే ఎన్టీఆర్ పుస్తకాన్ని దగ్గుబాటి పురందేశ్వరి, పరిటాల సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్తో పాటు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
           అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. తమ అన్నదమ్ములకు పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్‌పై ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ఆ పుస్తకమే తన చివరిదని తెలిపారు.
          ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం లేకపోవడం బాధ కలిగించేదన్నారు. వందేండ్ల తర్వాత అయినా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం ఆనందంగా ఉందనన్నారు. ఫిల్మ్ నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ పేరు పెట్టేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:33 AM

ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌

09:21 AM

కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ

09:08 AM

ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు

08:47 AM

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

08:34 AM

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

08:25 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:17 AM

నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

07:22 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

07:18 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

06:53 AM

ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...

06:43 AM

ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం

10:00 PM

హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా

09:50 PM

విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.