హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకోవాలని సూచించారు.
రద్దు చేసిన తొమ్మిది లింగంపల్లి-హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసులు రైళ్ల నంబర్లు ఇవే..
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140
హైదరాబాద్ - లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
ఫలక్నూమా - లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి - ఫలక్నూమా మధ్య రద్దు అయిన రైళ్లు ఇవే..
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
సికింద్రాబాద్- లింగంపల్లి మధ్య రద్దు అయిన రైలు
47150
లింగంపల్లి ఉ సికింద్రాబాద్ మధ్య రద్దు అయిన రైలు
47195
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 May,2022 04:55PM