హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ పల్లె ప్రకృతి వనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపుగా వంద చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm