Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎన్టీఆర్‌కు ఎదురెళ్లడం నా దురదృష్టకరం : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

ఎన్టీఆర్‌కు ఎదురెళ్లడం నా దురదృష్టకరం : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు

May 28,2022 08:02PM

ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఓటు వేసి కాళ్లు మొక్కారు..
అయన హయాంలో అందరు సమానులే.
ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపి, కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిన వారే
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు
నవతెలంగాణ డిచ్ పల్లి
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో, రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు స్పూర్తినిచ్చిన నందమూరి తారకరామారావు లాంటి వ్యక్తి సాన్నిహిత్యంలో 40 ఏండ్లు రాజకీయం చేశానని కానీ అతనికి ఎదురెళ్లిన రోజే తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజని మండవ వెంకటేశ్వర్ రావు అన్నారు. శనివారం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు తన సొంత గ్రామం డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి)లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.
           అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు ఉన్న రాజకీయ వాతావరణంలో అనాటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని రాజ్ భవన్ కు వెళ్లినప్పటికీ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడడం తనను కలిచివేసిందన్నారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు వచ్చిన వారు ఆయన కాళ్లను మొక్కి కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల వారు ఉండబట్టే నేటికి తెలుగుదేశం మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆనాడు పాటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపి లో రాష్ట్ర, జాతీయా నాయకులతోపాటు ఎందరో నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు తెలుగుదేశం ప్రొడెక్ట్ లేనని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు ఎన్టీఆరే నేటికి స్పూర్తి అన్నారు. ఎన్టీఆర్ ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించలేదని, అన్ని కులాలు మతాల వారికి అందరి వారుగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తన్నరు.
        తన జివితంలో సహజ నటుడిగా తర్వాత రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా అన్ని సామాజిక వర్గాలను చేరదీసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కోనియాడారు.అయన హయాంలో తెలుగు మాట్లాడే వారు అందరు తనవారని అనుకుని దేశ రాజకీయాల్లో ఆదర్శ ప్రాయుడుగా నిలిచారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, పెరియార్ లాంటి మహామహులకే ఒడిదొడుకులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తారతమ్యాలు ఉండక్కర్లేదని, అవినీతి, అక్రమాల విషయంలో సామాన్యుడి నుండి మొదలుకోని ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీయాలని ఇచ్చిన స్పూర్తి ఎన్టీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల వారు ఉండబట్టే నేటికి తెలుగుదేశం మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,
సర్పంచ్ పత్తి మమతా ఆనంద్, మాజీ ఉప సర్పంచ్ సోమనాథ్, రామకృష్ణ, నాగేశ్వరరావు, సాయిబాబా, నాగేశ్వరరావు తోపాటు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

08:47 AM

ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

08:34 AM

ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

08:25 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:17 AM

నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

07:22 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

07:18 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

06:53 AM

ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...

06:43 AM

ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం

10:00 PM

హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా

09:50 PM

విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ

09:46 PM

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

09:37 PM

కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్

09:32 PM

గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.