1988 మే 20 న #NTRamaRao Sr NTR Garu #RTCBus లో ప్రయాణించి, మియాపూర్ వద్ద ఆర్టీసీ Bus Body Building నిర్మాణానికి పునాది వేసినారు. @NTRFanTrends @worldNTRfans @TarakSpace @baraju_SuperHit @ntrtrust @tarak9999#TSRTCMemories #TSRTCArchives #100YearsOfNTR #NTRJayanthi #Balakrishna pic.twitter.com/fN1PnuylBR
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 28, 2022
హైదరాబాద్ : నటుడు టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 1988 మే 20న రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న ఎన్టీఆర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మియాపూర్ వద్ద ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ కేంద్రం నిర్మాణానికి పునాది వేశారు అని పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకం ఫొటోను సజ్జన్నార్ తన ట్వీట్కు జత చేశారు.