Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  • కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...
  • జులై 3న అల్పపీడనం...
  • బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పిచ్చోడి చేతిలో రాయిలా.. బండి సంజయ్ చేతిలో బీజేపీ : వైఎస్ షర్మిల | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

పిచ్చోడి చేతిలో రాయిలా.. బండి సంజయ్ చేతిలో బీజేపీ : వైఎస్ షర్మిల

May 28,2022 08:45PM

హైదరాబాద్ :  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మాట్లాడుతూ... పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టుగా బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ ఉన్నదని తెలిపారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని.. మసీదులను కూలగొడతామని బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నారు. శవాలు ఉంటే ముస్లింలవి అంటా.. శివుడు ఉంటే హిందువులవి అంటా... ఉర్దూ భాష కూడా లేకుండా చేస్తారని దారుణంగా మాట్లాడారు అని చెప్పారు. ఇలా మాట్లాడుతూ ఉంటే కనీస చర్యలు కూడా తీసుకోలేదు అని మండిపడ్డారు. రాష్ట్రంలో అగ్గిపెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని, వారికి ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొన్నారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారా? ఎందుకు బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని నిలదీశారు. 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

08:13 AM

భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం

08:08 AM

జూపలి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

08:02 AM

కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు...

07:57 AM

జులై 3న అల్పపీడనం...

07:49 AM

బావిలో దూకి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

07:39 AM

గొర్రెల స్కీం పేరుతో 8 కోట్ల మోసం

07:27 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌కు కరోనా పాజిటివ్‌

07:22 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

07:18 AM

సీజ్‌ చేసిన వాహనాల వేలం

06:53 AM

ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం...

06:43 AM

ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం

10:00 PM

హెల్మెట్ ధరించని మంత్రి, ఎమ్మెల్యేకు జరిమానా

09:50 PM

విజయవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ

09:46 PM

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

09:37 PM

కేసీఆర్ పతనం కోసం చర్యలు ప్రారంభం : కేఏ పాల్

09:32 PM

గుజరాత్ అల్లర్ల కేసులో న్యాయ సాయం చేసిన యాక్టివిస్ట్ అరెస్టు

09:15 PM

మోడీ పాలనలో బ్యాంకు మోసాలపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే ట్వీట్

09:04 PM

టీచర్ల ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు సస్పెండ్

08:57 PM

కామారెడ్డి జిల్లాలో మహిళపై సామూహిక లైంగికదాడి

08:46 PM

మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ సీఈవో అరెస్టు

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.