హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,808 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 496 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే 205 మంది కరోనా నుంచి కోలుకోగా కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో 3,613 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm