హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో చోటుచేసుకున్న బ్యాంకు మోసాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే శనివారం ఓ ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో మొత్తం బ్యాంకు మోసాలు రూ. 6,00,000 కోట్లు జరిగిందని ఆరోపించారు.
'మోడీ ప్రభుత్వ హయాంలో అతిపెద్ద బ్యాంకు మోసాలు
- విజయ్ మాల్యా: 9,000 కోట్లు
- నీరవ్ అండ్ చోక్సీ: 14,000 కోట్లు
- ఏబీజీ షిప్యార్డ్: 23,000 కోట్లు
- డీహెచ్ఎఫ్ఎల్ : 35,000 కోట్లు
ఇక డీహెచ్ఎఫ్ఎల్ బీజేపీకి ఏకంగా రూ.27 కోట్ల మేర విరాళం ఇచ్చింది` అని ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jun,2022 09:15PM