అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రం లభ్యమైంది. మంగళవారం ఉదయం ఓ మహిళ పొలం పనులు చేస్తుండగా రూ.40 వేల విలువైన వజ్రం దొరికింది. అయితే ఆమె వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నట్టు తెలిసింది. వర్షం కాలం వచ్చిందంటే చాలు అనంతపురం, కర్నూలు జిల్లాలో వజ్రాలు కోసం ప్రజలు అన్వేషణ సాగిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm