మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర దక్కడం లేదంటూ బహిరంగ వేలాన్ని రైతులు నిలిపివేశారు. వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. అప్పటికే కాంటాలు వేసిన ఉల్లి బస్తాలను పారబోశారు.
Mon Jan 19, 2015 06:51 pm