హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కమిషనర్తో పాటు కమిషనర్ల ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ్యులుగా ఉంటారు.
Mon Jan 19, 2015 06:51 pm