హైదరాబాద్: షెడ్డు కూలిన ఘటనలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు పరిహారం ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు జూపల్లి ప్రకటించారు. ఈ నెల 11న ఐమాక్స్ వద్ద సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm