భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో చోటుచేసుకుంది.
అదేవిధంగా మరొక ఘటనలో ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి తీర్థాల మధ్యలో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 13,2017 07:59PM