హైదరాబాద్: మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కేబినెట్ సబ్కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్రెడ్డిలతో పాటు మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు. పత్తి రైతులకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలపై భేటీలో మంత్రులు చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm