హైదరాబాద్: దేవాదాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలపై వివక్ష చూపారని పేర్కొన్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలోనే బాసర ఆలయ అభివృద్ధికి కార్యచరణ చేయనున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm