హైదరాబాద్: రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు కోర్టు చీవాట్లు పెట్టినా గవర్నర్ ను కలవడం సిగ్గుచేటని టీఆర్ ఎస్ ఎంపీ బాల్కసుమన్ అన్నారు. రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. రైతులు తమ వెంట రారనే భయంతో సమితులను అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సింగరేణిలో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ అనుబంధ సంఘాలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారమే అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm