హైదరాబాద్ : నేడు అహ్మదాబాద్ లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ముంబయి అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర రైలు మార్గ నిర్మాణానికి భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేయనున్నారు. గత ఏడాది నవంబరులో మోడీ జపాన్ పర్యటనలో బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm