హైదరాబాద్: నగరంలో నేడు నదుల సంరక్షణ ఉద్యమం సభ జరగనున్నది. అదే విధంగా గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారు నదలను సంరక్షించుకునే అంశంపై వారు మాట్లాడనున్నారు. అదే విధంగా పలు సూచనలు కూడా చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm