కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి ఈటెల, తలసాని పర్యటించనున్నారు. లోయర్ మానేర్ డ్యాములో 18 లక్షల చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో వారు పాల్గొంటారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి