ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని బాగ్ పాట్ వద్ద యమునా నదిలో ఇవాళ ఉదయం పడవ బోల్తా పడింది. ఈ ఘటన లో ఆరుగురు మృతి చెందారు. 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం సహాయ చర్యలను ప్రారంభించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm