హైదరాబాద్: కూకట్ పల్లి వెంకటేశ్వరనగర్ లో దారుణం జరిగింది. రాత్రి డెంగ్యూతో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి ఇంటి ఓనర్ అనుమతించకపోడంతో రాత్రంతా కుమారుడి మృతదేహంతో తల్లి వర్షంలోనే ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కూకట్ పల్లి వెంకటేశ్వరనగర్ లో దారుణం జరిగింది. రాత్రి డెంగ్యూతో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి ఇంటి ఓనర్ అనుమతించకపోడంతో రాత్రంతా కుమారుడి మృతదేహంతో తల్లి వర్షంలోనే ఉంది.