హైదరాబాద్: మియాపూర్ మక్తాలో డ్రగ్స్ పట్టుబడింది. 100 గ్రాముల ఓపీఎంను రూ.26 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 గ్రాముల ఓపీఎంను నిందితులు కిలో చేసి అమ్ముతున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm