హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)నుంచి రూ.3 వేల కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ బ్యాంకుల కన్సార్టియం రుణమైన రూ.11,400 కోట్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటాను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Mon Jan 19, 2015 06:51 pm