హైదరాబాద్: ముంపు ప్రాంతాల్లో ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు కాలనీలు, బస్తీల్లో తాగునీరు, పాలు ఇతర ఆహార పదార్థాలను అధికారులు అందిస్తున్నారు. పలు కాలనీల్లో విద్యుత్ కోతలు ఇంకా కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముంపు ప్రాంతాల్లో ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు కాలనీలు, బస్తీల్లో తాగునీరు, పాలు ఇతర ఆహార పదార్థాలను అధికారులు అందిస్తున్నారు. పలు కాలనీల్లో విద్యుత్ కోతలు ఇంకా కొనసాగుతున్నాయి.