విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్ ఐవీ బాధిత మహిళకు అవమానం జరిగింది. చికిత్సకు సిబ్బంది రోజూ లంచం డిమాండ్ చేస్తున్నారు. బాలింతను వైద్య సిబ్బంది మానసికంగా వేధిస్తున్నారు. ఈ అంశం కలెక్టర్ దృష్టికి రావడంతో కలెక్టర్ లక్ష్మీ కాంతం విచారణకు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm