కొత్తగూడెం: పాల్వంచ కేటీపీఎస్ 11వ యూనిట్లోని ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm