వరంగల్ అర్బన్: జిల్లాలోని కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో బ్రిడ్జిపై వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు హత్యచేయబడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు కరీంనగర్కు చెందిన బోజిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm