ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తమిళనాడు గవర్నర్ సి. విద్యాసాగరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. నిన్న దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్పాల్ వేటువేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై విద్యాసాగరరావు హోంమంత్రికి వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm