తమిళనాడు: అనర్హత వేటు పడిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ నిన్న అనర్హత వేటు వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm