అమరావతి: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు కలెక్టర్లు, హెచ్ వోడీలు, ప్రధాన కార్యదర్శులు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్ఆరట్, అర్బన్ డెవలప్ మెంట్ పై తొలి రోజు, ఎంపౌర్ మెంట్, ఇంఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జి అండ్ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ పై రెండో రోజు చర్చ జరగనున్నట్లు సమాచారం. ఆదాయ ఆర్జిత శాఖపైనా సదస్సులో చర్చిస్తారని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm