అమరావతి: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నమోదు అవుతున్న జ్వరాల తీవ్రత, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై ఆయన వారితో చర్చించారు. చంద్రన్న సంచార వైద్యసేవలు, 108 సేవలు, నవజాత శిశు సంరక్షణపై మాట్లాడారు.
Mon Jan 19, 2015 06:51 pm