హైదరాబాద్ : లేబర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె తలపెట్టారు. లేబర్ ఆఫీసు వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
Mon Jan 19, 2015 06:51 pm