శ్రీకాకుళం : పంచాయతీ రాజ్ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. దేశంలో పంచాయతీ రాజ్ శాఖల్లో తనదే చిన్నవయస్సు గల వాడినని, ప్రతి అధికారి తనకు సహకరించాలని కోరారు. వచ్చే వారం వరకు రెండో విడతగా గ్రామ పంచాయతీల్లో 100 శాతం ఎల్ ఈడీ వీధి దీపాలు అమరుస్తామన్నారు. ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటికి కొలాయి ద్వారా తాగునీరందించేందుకు రూ. 4500 కోట్లతో ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm