హైదరాబాద్ : చట్టాల మార్పు చేయకుండా భూ సర్వే చేయడం సరికాదని, ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరిట భూ యాజమానులను భయపెట్టి భూములను లాక్కొంటోందని ప్రో.కోదండరాం పేర్కొన్నారు. ఆదివాసీలకు అటవీ భూములు సాగు చేసుకొనే ప్రభుత్వమే కల్పించిందన్నారు. భూమి సాగుచేసే వారికి పట్టా ఇచ్చారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm