హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీలో రూ. 150 కోట్ల స్కాం జరిగిందని కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆరోపించారు. చేనేత చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసిందని, కానీ చేనేత చీరలు కాకుండా సిల్క్ చీరలు పంపిణీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్సే నిరసనలు చేయించదని మంత్రి కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm