హైదరాబాద్: తెలంగాణ కృష్ణా బోర్డుకు నీటిపారుదల శాఖ ఈఎస్ సీ లేఖ రాసింది. పోతిరెడ్డి పాడు గేట్లను ఏపీ ఏకపక్షంగా తెరిచిందని ఫిర్యాదు చేసింది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు నీటి పంపిణీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై చర్చించడానికి వెంటనే బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm