జమ్ముకశ్మీర్: ఉగ్రవాదికి సాహాయపడిన ఇద్దరి వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జమ్ములో చోటుచేసుకుంది. పాకిస్థాన్కు చెందిన ఎల్ఈటీ ఉగ్రవాది బహదూర్ అలీ భారత భూభాగంలోకి చొరబడ్డాడు. ఈ ఉగ్రవాదికి కుప్వారా నివాసులైన జాహుర్ అహ్మద్ పీర్, నాజీర్ అహ్మద్ పీర్ స్థానికంగా సహాయపడ్డారు. విచారణ అనంతరం ఎన్ఐఏ అధికారులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm