హైదరాబాద్: స్పై కెమెరాల అమ్మకాలను నియంత్రించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా స్పై కెమెరాలను వినియోగిస్తున్నారని పిల్ ధాఖలయ్యింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ హోంశాఖలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm