అమరావతి: ఏపీ గ్రూప్ -2 నియామకాలపై అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అక్టోబర్ 9 వరకు ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని బాధితులు పిటిషన్ దాఖలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm