కామారెడ్డి: మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇవాళ కామారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.1.20 కోట్లతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి