హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు.
అనంతరం మహిళా కార్మికులు బతుకమ్మ ఆడారు. జీతాలు పెంచిన సీఎంకు రుణపడి ఉంటామని కార్మికులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 20,2017 02:05PM