చెన్నై : అవిశ్వాస తీర్మానంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అవిశ్వాస తీర్మానం నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది. అనర్హత వేటు పడ్డ 18 మంది ఎమ్మెల్యేల స్థానాలకు ఎన్నికలు నిర్వహించొద్దని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 20,2017 02:33PM