ఢిల్లీ: పోలవరం పై ఎన్ జీటీలో జరుగుతున్న విచారణ నుంచి తెలంగాణను తప్పించాలని ఏపీ కోరింది. సుప్రీంలో పలు పిటిషన్ లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎన్జీటీలో విచారణను నిలిపి వేయాలని ఏపీ కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: పోలవరం పై ఎన్ జీటీలో జరుగుతున్న విచారణ నుంచి తెలంగాణను తప్పించాలని ఏపీ కోరింది. సుప్రీంలో పలు పిటిషన్ లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎన్జీటీలో విచారణను నిలిపి వేయాలని ఏపీ కోరింది.